Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గోదావరికి వరదపోటు

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద 44.7 అడుగుల మేర గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలో భారీవర్షాలు, పరివాహక ప్రాంతంలో అల్పపీడనం కారణంగా గోదావరి వరద మరింత పెరగవచ్చని తెలుస్తోంది. గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img