Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులపై సీఎం సమీక్ష


ఆస్పత్రుల్లో నాడు-నేడుకు సంబంధించి పనులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య రంగంలో నాడు-నేడు పనులపై ప్రత్యేక శ్రద్ధవహించాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతిని అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని ఆదేశాలిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img