వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావుకు కరోనా రావడంతో మొత్తం వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం 69 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.దీంతో అటు అధికార యంత్రాంగం ,పేషంట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.