Monday, June 5, 2023
Monday, June 5, 2023

అన్నా క్యాoటీన్ కు ప్రజాదరణ పెరుగుదల

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రం కు మారుమూల ప్రాతం నుండి వివిధ పనులకు విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 88 వరోజు లుగా భోజనం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ, అన్న క్యాంటీన్ కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతూ ప్రజలు ఎక్కువమంది అన్నం తింటున్నారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రసాద్, కోనపురం కేశవయ్యా, త్రివేంద్ర నాయుడు,మారుతి ,వాసుదేవరెడ్డి ,సానిపల్లి వెంకటేష్, మద్దిలేటి హేమంత్ తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img