విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 59వరోజు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ గురువారం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయనున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సవిత, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర, నంజప్ప, తదితరులు పాల్గొన్నారు.