Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

షికారి కాలనీలో దుప్పట్లు పంపిణీ చేసిన కౌన్సిలర్ వై.సుధాకర్

విశాలాంధ్ర-గుంతకల్లు : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 32 వార్డులో షికారి కాలనీలో ఆ వార్డు కౌన్సిలర్ వై.సుధాకర్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వై సుధాకర్ మాట్లాడుతూ షికారి కాలనీలో వారికి అనేక సమస్యలు ఉన్నాయని జీవనాధారం కూడా అంతంత మాత్రమే ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ వంతు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మనో ప్రియ, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img