Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అంబేద్కర్ జయంతి వేడుకలు పాల్గొన్న తెదేపా నాయకులు

విశాలాంధ్ర ..పెనుకొండ..మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ సర్కిల్లో సవితమ్మ కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దళిత సంగం నాయకులు పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img