Friday, April 19, 2024
Friday, April 19, 2024

అన్నక్యాంటీన్ కు ఆదరణ పెరుగుతుంది

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే నేటితో 75 వరోజు ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ మాట్లాడుతూ పేదల కోసమే అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రతిరోజు ఎంతోమంది పేదవారు కడుపునిండా అన్నము తింటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, బాబుల్ రెడ్డి, త్రివేంద్ర, వాసుదేవ రెడ్డి, నాగేంద్ర, శివ నాయక్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పేదలకు అన్నాన్ని వడ్డించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img