Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అన్నా క్యాంటీన్ కు 50 రోజులు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నందు సవిత తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రతిరోజు బీదవారికోసం అన్నార్తుల కోసం 5 రూపాయలకే కడుపునిండా ఆహారాన్ని అందిస్తూ నేటికీ 50 రోజులు పూర్తి చేసుకున్నందున మొదటగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి బీదవారికోసం సవితమ్మ చేస్తున్న కృషిని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ మాజీ సర్పంచ్ ప్రసాద్ సుబ్రహ్మణ్యం త్రివేంద్ర వాసుదేవ రెడ్డి బాపుల్ రెడ్డి దాదు మంజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img