Friday, April 19, 2024
Friday, April 19, 2024

అన్నా క్యాంటీన్ స్థల మార్పు

విశాలాంధ్ర -పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమె మాట్లాడుతూ మా యొక్క ఆధ్వర్యంలో 28 రోజుల నుండి చేపడుతున్న అన్న క్యాంటీన్లను స్థల మార్పు ఆదివారం నుంచిస్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ సొంత కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడును కావున అన్నార్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img