విశాలాంధ్ర `అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం రూరల్ ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు బోరంపల్లి శివార్లలో ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వీరి నుండి రూ. 52,410/- నగదు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.