Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆలయ పూజారి మృతికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు చిన్నబాబు….

విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలోని నక్కనదొడ్డి ఎన్ తాండ గ్రామంలో దుర్గమ్మ దేవి ఆలయంలో పూజారి దర్గా నాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గాది లింగప్ప కుమారుడు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న బాబు ప్రాప్తివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img