Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇంటర్ నేషనల్ గ్లోరి అవార్డు అందుకున్న జాబిలి

విశాలాంధ్ర పెనుకొండ

సాహితీ, సామాజిక రంగాల్లో గత 15 సంవత్సరాల నుంచి జాబిలి చాంద్ బాషా చేసిన కృషిని గుర్తించి.,కడప మనం ఫౌండేషన్ ఛైర్మెన్ .చక్రవర్తి ఇంటర్ నేషనల్ గ్లోరి అవార్డుతో సోమవారం అంతర్జాల వేదిక ద్వారా జరిగిన సెమినార్ లో సత్కరించారు.అనంత సాహిత్య అకాడమి,సత్యసాయి జిల్లారచయితల సంఘం,వేకువ సేవా సంస్థ తదిర స్వచ్చందసంస్థలలో క్రియాశీలంగా బాధ్యతలు నిర్వహిస్తూ, అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న జాబిలి .చయితగా,వ్యాఖ్యాతగా,కవిగా,గాయకుడిగా,సామాజిక సేవా కార్యకర్తగా పనిచేస్తున్న జాబిలి ఇది వరకే 250 కి పైగా అనేక పురస్కారాలు పలుసత్కారాలు పొందారు.జాబిలి సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఇంటర్ నేషనల్ గ్లోరి అవార్డును జాబిలి చాంద్ బాషాకు అందజేసారు,ఐ యస్ ఏ గుర్తింపుపొందిన మనం ఫౌండేషన్ ఛైర్మ్ చక్రవర్తికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img