విశాలాంధ్ర`బొమ్మనహల్: ఉచిత వైద్య శిబిరమును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపీపీ పద్మచంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ యోగేశ్వర్ రెడ్డి తెలిపారు శనివారం మండలంలోని శ్రీదరగట్ట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా. సీజనల్ వ్యాధులు ఐన జలుబు, దగ్గు, బిపి, సుగర్, మున్నగు వ్యాధులకు వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో డా ‘‘ కుమార్ రాజ , డాక్టర్ గీతభార్గవి, హెల్త్ ఎడుకేటర్ విజయభారతి ఫార్మసిస్ట్ అత్తర్ బాబు ఆరోగ్య కార్యకర్త వెంకటరమణ ఎం ఎల్ హెచ్ పి లు అలివేలు ఉపేంద్ర నాయక్ మాధవి ఆశ వర్కర్లు పాల్గొన్నారు