Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి…

టిడిపి పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎన్నికల ప్రచారంలో బుధవారం పట్టణంలోని వివిధ కార్యాలయాల్లో టిడిపి పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి భూమి రెడ్డి గోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం సభ్యులు జగదీష్, పులిగుంటపల్లి మాజీ సర్పంచ్ మల్లికార్జున, 8 వ వార్డు ఇన్చార్జ్ కోడిశీన ,దుర్గాప్రసాద్, కారుమూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img