విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణం నందు మంగళవారం అఖిలభారత బంజారా సేవా సంఘం అద్యక్షుడు అంజినాయక్. మరియు జిల్లా లీగల్ అడ్వైజర్ పెనుకొండ సబ్ కలెక్టర్ నీ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సన్మానించి అనంతరం బంజారా తండాల్లో నీటి సమస్య మరియు రోడ్ల సమస్య డ్రైనేజీల తాండలలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సమస్య గురించి వివరించడం జరిగింది .