Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యునిగా బి.సురేష్ ఎన్నిక

విశాలాంధ్ర-గుంతకల్లు : ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యులుగా గుంతకల్లు బి.సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.బుదవారం శ్రీకాకుళంలో ఐ ఎఫ్ టి యు 9వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 25 ,26వ తారీఖున అమరవీరుల పోరుగడ్డలో ఘనంగా నిర్వహించారు.ఈ సభలలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా పి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె,పోలారి మరో 32 మందిని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుక చేశారు.అనంతపురం జిల్లా నుండి బి.సురేష్ ,ఏసురత్నం ను రాష్ట్ర కమిటీ లోనికి ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img