Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన హెడ్ కానిస్టేబుల్

విశాలాంధ్ర-ఉరవకొండ: ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గవి మఠం చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని ఉరవకొండ పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ గురికాల శివప్రసాద్ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్యులు ఆశ, అనుప్రియ చేతుల మీదుగా దుస్తులను అందించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు సేవలు మరువలేనివని ప్రతి ఒక్కరు కూడా వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img