మాజీ శాసన మండలి సభ్యులు డాక్టర్ గేయానంద్
విశాలాంధ్ర/ అనంతపురం వైద్యం : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా కార్యాలయంలో డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణచేశారు.. ఈ సమావేశానికి మాజీ శాసనమండలి సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్రనాయకులు డాపప గేయానంద్ … మాట్లాడుతూ ప్రజలందరు ఐక్యత కు సంకేతంగా నిలబడాలని అన్నారు. కులమత విభేదాలకు లోను కాకుండా వుండాలని, అందరం అందరు పరస్పర అవగాహనతో మెలగాలని అన్నారు. సైక్స్ కు సంబందించిన విషయాలను మాట్లాడుతూ, సైన్సు ప్ర జలందరు ఒక్కటేనని చెపుతుందన్నారు. అందరం ఆవిధంగా నూతన సంవత్సరం జరుపు కోవాలని అని పేర్కొన్నారు కార్యకర్త లందరికి డైరి చాలముఖ్యమైందని చెపుతూ, డ్యా లెండర్, డిగ్రీలను ఆవిష్కరణ సందర్భంగా నూతసంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్ష, కార్యదర్శలు సాకే భాస్కర్, కంచె లక్ష్మీనారాయణ, నగర అద్యక్ష, కార్యదర్శులు ముత్యాలన్న గాంగేనాయక్ జిల్లా కోశాధికారి రామిరెడ్డి. ఆడి కన్వినర్ జీలాన్ కారు కార్యకర్తలు లక్ష్మి నారాయణ, నీలకంఠం హాజరైనారు.