Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా సైన్స్ దినోత్సవం

విశాలాంధ్ర-శెట్టూరు : లో స్థానిక కేజీబీవీ పాఠశాల నందు మరియు జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ ఓ లలితమ్మ మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రత్యేకత విద్యార్థి దశ నుంచి నూతన ఆవిష్కరణలకు వైపు కృషి చేసి సర్ సివి రామన్ యొక్క అడుగుజాడకి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు తదితర అనేక అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థి ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ పరిశీలించి విద్యార్థులకు బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు శాలిని కుమారి, వరలక్ష్మి, జడ్పీ ఉన్నత పాఠశాల సిబ్బంది, సోమశేఖర్, మంజుల, జీవన్ బాబు లాలూ స్వామి, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img