Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ లో శ్రీ సత్యసాయి సేవాసమితి వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రములో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు తేజస్విని రాజేంద్ర గారి సహకారంతో, గ్రామీణ వాసులకు బాటసారులకు చల్లని మజ్జిగ ఇవ్వడం జరిగినది. చలివేంద్రం కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ మరియు సహకరించిన వారందరికీ సత్య సాయి సేవ సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img