Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చిరు వ్యాపారులతో ఎమ్మెల్యే కేశవ్ మాటమంతి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారస్తులను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కలిసి వారితో మాటమంతి కలిపారు. బుధవారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉరవకొండకు వచ్చారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులను ఆయన స్వయంగా కలిసి వారి యొక్క వ్యాపార పరిస్థితులు జీవనోపాధి పై వారితో చర్చించారు. టిడిపి అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులు అన్ని విధాల ఆదుకుంటుందని పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img