Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం

విశాలాంధ్ర – పెనుకొండ : మండలం గుట్టురు గ్రామంలో మండల జడ్పిటిసి శ్రీరాములు ఆధ్వర్యంలో మంగళవారం రోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని గడపగడపకు వెళ్లి నిర్వహించడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని మరల దీవించాలని కోరుతూ స్టిక్కర్లు అంటిస్తూ మొబైల్ లో మిస్డ్ కాల్ ఇస్తూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిర్మల నారాయణస్వామి, సచివాలయం కన్వీనర్లు బాబు, రామచంద్ర ,మహేంద్ర, మైనార్టీసీల అధ్యక్షులు బషీర్, రైజ్వన్ ,ఎస్టీ బాబా, పిట్ట అది, శేషు ,ఎస్బి వడ్డీ వెంకటేష్ ఇమ్రాన్ బాబా ,మరియు సచివాలయం కన్వీనర్లు గృహసారథులు వాలంటరీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img