Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ఇదేం ఖర్మ రా మనకి

తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌
విశాలాంధ్ర`శెట్టూరు : మాదినేని ఉమామహేశ్వర్‌ నాయుడు ఆదేశాలు మేరకు మండలం కన్వీనర్టి టీఆర్‌ తిప్పేస్వామి, ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలో చింతర్లపల్లి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న పాలనలో ప్రజలుపడుతున్న ఇబ్బదులను ఈ ప్రభుత్వము లోజరుగుతున్న మోసాలు అపద్దపు మాటలు.ధరలు పెంపు. అక్రమ మద్యం.భూ దందాలు. దౌర్జన్యాలు. తదితర వాటి గురించి ప్రజలకు వివరించారు వైసిపి పాలనలో ప్రజలు విసిగిపోయినారు. అన్నారు రాష్ట్రములో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారం తెచ్చుకొని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథకం నడపాలని రాష్ట్ర అభివృద్ధి కోసం చూడాలనే ప్రజల ఆకాంక్ష అని ఎదురు చూస్తూన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రామరాజు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, సుబ్బారాయుడు. దాసరి సురేష్‌, మాజీ ఎంపీటీసీ బొజ్జప్ప, పాలక్షి,మల్లప్ప, సంజీవ, రంగమ్మ,లక్ష్మీదేవి,అంగడి చెన్నకేశలు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img