Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జూదరులు అరెస్ట్

విశాలాంధ్ర -పెనుకొండ: మండల పరిధిలోని కొండంపల్లి శివార్లలో శుక్రవారం జూదం ఆడుతున్న 5 గురు జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి 3130 /- రూపాయలు మరియు ఒక బైక్ నీ సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశామనీ.వీరందరూ కొండం పల్లికి చెందిన రామకృష్ణ,నాగరాజు, గంగాధర్, ఆంజనేయులు, రామంజి నాయక్ లుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై రమేష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసుల రమేష్ , దాదా పీరా, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img