Friday, April 19, 2024
Friday, April 19, 2024

జేఎన్టీయూఏ వీసికి అభినందనలు తెలిపిన ఓటిపిఆర్ఐ ఉద్యోగులు

విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్ధన్ బాధ్యతలు తీసుకుని రెండు సంవత్సరాలు విజయవంతమైన పరిపాలన అందించినందుకు అనుబంధ కళాశాల ఓటిపిఆర్ఐ డైరెక్టర్ ఆచార్య బి దుర్గాప్రసాద్ , అధ్యాపక బృందం బుధవారం పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించి అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయ కీర్తిని ఇనుమడింప చేశారని అన్నారు. విద్యా ప్రణాళిక, పరిశోధత్మాక విద్య, సృజనాత్మక, ఉపాధి కల్పన, ఉజ్వల భవితకు, వసతి గృహాల నూతన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాల నైపుణ్యాలును ఉపకులపతి సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బోధ నేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. 01. ఉపకులపతికి అభినందనలు తెలుపుతున్న ఓటిపిఆర్ఐ ఉద్యోగులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img