Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచారం

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మాజి మార్కెట్ యార్డ్ చైర్మన్ బండారు ఆనంద్ ఆధ్వర్యంలో పాత గుంతకల్లు లోని పలు ప్రైవేట్ పాఠశాలలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని పట్ట భద్రులను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బి.సి నాయకులు కురవ సంగం సభ్యులు బ్యాంకు జగదీష్,8వ ఇంచార్జ్ కోడి శీన,17వ ఇంచార్జ్ మునయ్య,28వ ఇంచార్జ్ బి.ఎస్.శ్రీధర్,33వ ఇంచార్జ్ కె.ఎల్ . శీన, అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చాంద్ బాష,సీ. నారాయణ, ఉడదల ప్రసాద్, వినోద్,సుధ,సంతోష్ రెడ్డి, బెస్త శ్రీరాములు, కారుమురు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img