Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెదేపా ఎమ్మెల్సీగా బలపరుస్తున్న అభ్యర్థికి విస్తృత ప్రచారం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి కే పార్థసారథి ఆధ్వర్యంలో నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, మండల రెవెన్యూ కార్యాలయం, వెటర్నరీ ఆసుపత్రి, సబ్ కలెక్టర్ కార్యాలయం, పంచాయతీ రాజ్ – నిఘా, నాణ్యత విభాగం, పంచాయతీ రాజ్ – కార్యనిర్వాహక ఇంజనీర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, సచివాలయం 3,4, శ్రీ చైతన్య మండల సమాఖ్య, ఉద్యానవన శాఖ కార్యాలయాలు, గ్లోబల్ జేన్ స్కూల్ లలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలిసి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి (1) మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టబద్రులను కోరారు ఆయనతోపాటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img