Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిని దీవించండనీ విస్తృత ప్రచారం

విశాలాంధ్ర- పెనుకొండ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల రెడ్డికి మద్దతుగా పెనుకొండ పట్టణములో పర్యటించి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేయాలని పట్టణంలోని ఉపాధ్యాయులను ఉద్యోగులను పట్టభద్రులను అభ్యర్థిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సవితమ్మ మాధవ నాయుడు, శ్రీరాములుయాదవ్, గుట్టూరు సూర్యనారాయణ అడదాకులపల్లి ప్రసాద్ , సుబ్రహ్మణ్యం అరుణ్ కుమార్ రెడ్డి ,త్రివేంద్ర నాయుడు బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి, మణికంఠ ,దాదు, మంజు, మరియు తదితర నాయకులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img