Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దర్గాను సందర్శించిన మైనారిటీ నాయకులు

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గాను ఉరవకొండ వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం నాయకులు గురువారం సందర్శించారు. వచ్చే ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని వారు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయు ఆయురారోగ్యాతొ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ ప్రార్థనల్లో వక్ఫ్ బోర్డు సభ్యుడు మిరం బాషా,కో అప్షన్ సభ్యులు పామిడి సలీం, నాయకులు వడ్ల సలీం, మైనార్టీ నాయకులు పామిడి జాకీర్, అన్వర్, జిలన్ ,షా కిర్,శర్మస్, బ్యాల్ల ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img