Friday, April 19, 2024
Friday, April 19, 2024

నారాయణ సేవలో భాగంగా అన్నదానం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు, ఊరు వాకిలి ఆంజనేయ స్వామి గుడి వద్ద, మరియు బాబయ్య స్వామి వారి దర్గా వద్ద యాచకులకు, పేదలకు 100 మందికి అన్నదానము వాటర్ ప్యాకెట్లు అందజేసినారని. ఈ కార్యక్రమానికి సరస్వతి మారుతి ప్రసాద్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సహకరించి, సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులందరికీ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్యఅనుగ్రహ ఆశీస్సులు నిండుగా మెండుగా కలిగి ఉండాలని సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img