Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిరుపేదల ఆకలి తీరుస్తున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 52 వరోజులుగా ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శిసవితమ్మ ఆమె పేద ప్రజల కోసం తన సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం బీదలకు రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క ఆకాంక్షను నెరవేర్చడం సేవా కార్యక్రమాలు చేయడం వలన అధికార పక్ష పార్టీ నాయకులకు నచ్చక ఆమెపై లేనిపోని మాటలతో మానసిక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి అధికార పక్ష నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని మాజీ సర్పంచ్ సూర్యనారాయణ ప్రసాద్ వాసుదేవ రెడ్డి బాబుల్ రెడ్డి శ్రీరామ్ యాదవ్ త్రివేంద్ర మారుతి తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img