Friday, April 19, 2024
Friday, April 19, 2024

నీటి సమస్య పరిష్కారానికి నూతన పైప్ లైన్ నిర్మాణం

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో సత్య సాయి తాగునీటి సరఫరా చేసే పైపులు శిథిలావస్థకు చేరుకొని తాగునీరు మొత్తం లీకేజీలు అవుతుండడంతో గ్రామ ప్రజలు నీటి సమస్యతో పడుతున్న కష్టాలను గుర్తించి నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ వీరాంజనేయులు, వైయస్సార్సీపి పార్టీ నాయకులు నాగప్ప గురువారం విలేకరులకు తెలిపారు. నూతన పైప్ లైన్ నిర్మాణం జరగడంతో గ్రామంలో శాశ్వతంగా తాగినటి సమస్య పరిష్కారం అయినట్లు వారు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img