Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నులిపురుగుల నివారణ పై అవగాహన

విశాలాంధ్ర-బొమ్మనహళ్: మండలంలోని ఉద్దేహళ్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ పై మంగళవారం వైద్యాధికారి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు భోజనం సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులకు డి వార్నింగ్ మాత్రలు పంపిణీ చేశారు అలాగే బొమ్మన హాల్ ప్రవేట్ ప్రతిభ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ పై అవగాహన కల్పించి డి వార్నింగ్ మాత్రలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్ ఎం పి హెచ్ ఎస్ రుక్మిణి హెల్త్ సూపర్వైజర్ యుగంధర్ ఎం పి హెచ్ ఎ నాగేంద్ర కుమార్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img