Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నూతన రథ నిర్మాణానికి రూ.77,93 లక్షల రూపాయలు విరాళం

విశాలాంధ్ర /ఉరవకొండ : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నూతన రథ నిర్మాణానికి ఇప్పటివరకు భక్తుల నుంచి రూ.77,93,540 లక్షల రూపాయలు భక్తుల నుంచి విరాళంగా అందినట్లు ఆలయ ఈవో కే విజయ్ కుమార్ శనివారం విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img