విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నందు గురువారంతో యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగిసింది గురువారం సాయంత్రం రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నై కొత్తపల్లి మండలానికి చేరుకోవడంతో రాప్తాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లోకేష్ బాబుని సాధారణంగా ఆహ్వానించారు పెనుకొండ నియోజకవర్గం నాయకులు నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గం వెళ్లే వరకు పాదయాత్రలో తమ సంఘీభావాన్ని తెలుపుతూ వెళ్లారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బి టి నాయుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ బీకే పార్థసారథి సవితమ్మ ఈరన్న గుండుమల తిప్పేస్వామి కృష్ణమూర్తి మహిళా నేతలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు.