Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెన్షనర్లు ఈ కేవైసీ చేయించుకోవాలి

పెన్షనర్ల అధ్యక్షులు కె. క్రిష్టప్ప

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ సబ్ ట్రెజరీ కార్యాలయము నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు, మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ కూడా మే 10వ తేదీ లోపు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు కె. క్రిష్టప్ప  తెలిపారు. శనివారం ఉరవకొండలో   ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేయించుకొని వారు ఉంటే ఎస్ టి ఓ కార్యాలయం లో ను లేదా పెన్షనర్ల భవనం నందు చేయించుకోవాలన్నారు.దీనిపై ఎవరికైనా సందేహాలు అనుమానాలు ఉంటే విశ్రాంతి భవనంలో తెలుసుకోవాలన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img