జూదరులు అరెస్ట్
విశాలాంధ్ర -రోద్ధం : సత్యసాయి జిల్లా మండల పరిధి సానీపల్లి గ్రామ సమీపాన కంపచెట్ల మధ్య పేకాట అడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై నాగ స్వామి సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి 13 మందిపేకాట రాయుళ్లును అరెస్ట్ చేశారువారి నుండి14,860 నగదను ఐదు మోటర్ బైక్ సైకిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు