Friday, April 19, 2024
Friday, April 19, 2024

పేదల కోసం అన్నక్యాంటీన్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 68వరోజు లుగా ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శిసవితమ్మ పేదల కోసమే పార్టీ యొక్క అభివృద్ధి కోసం గతంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లు అర్ధాంతరంగా నిలిపివేసినందున మరల అన్న క్యాంటీన్ నిర్వహించాలని ఉద్దేశంతో పేదల కోసమే మా యొక్క సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ సర్పంచ్ లు, ప్రసాద్, సూర్యనారాయణ, వాసుదేవ రెడ్డి, రంగప్ప, వెంకటేష్, మారుతి, గోపాల్, శివ నాయక్, త్రివేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img