Friday, April 19, 2024
Friday, April 19, 2024

మద్యం బాటిళ్లు ధ్వంసం

విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక ఆంధ్ర మధ్యములను పోలీసులు శబ్ పోలీసులు గురువారం జెసిపి తో మద్యం బాటిలను ధ్వంసం చేశారు. అనంతరం టూ టౌన్ సీఐ రాజా సబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్యలు మాట్లాడుతూ కేశం పరిధిలో పట్టుబడిన 13 కేసుల కర్ణాటక ఆంధ్ర మద్యం మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగిందని, ఈ మద్యం విలువ 55 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అక్రమ మద్యం రవాణా ఇతర రాష్ట్రాల మధ్యమును విక్రయించుట చట్టరీత్యా నేరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ పోలీసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img