Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మర్యాదపూర్వకంగా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యేలు

విశాలాంధ్ర పెనుకొండ : సత్య సాయి జిల్లాకు ఇటీవల నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అరుణ్ బాబుని శుక్రవారం వారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసిన సత్యసాయి జిల్లా అధ్యక్షులు పెనుకొండ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పెనుకొండ ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి వైస్ ఎంపీపీ రామాంజనేయులు అగ్రి చేర్మెన్ కొండల రాయుడు వారు కలెక్టర్ తో కలిసిన తర్వాత జిల్లా సమస్యలపై రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు అభివృద్ధి కార్యక్రమాలు వేగం పెంచాలని అలాగే నిర్మాణపులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు కృషి చేయాలని చర్చించినట్లు వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img