Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మల్బరీ పంటపై విష ప్రయోగం

విశాలాంధ్ర – రోద్దం : మండల పరిధిలోని కంబాల పల్లి పంచాయతీ సర్పంచ్ మంజు యొక్క సొంత గ్రామం బిదనపల్లి నందు రేషo పంట కు రాజ కీయ కక్షలతో విష పూరిత మైన మందు చల్లగా వాటిని తిన్న పట్టుపురుగులు చనిపోయాయి దాదాపు 3 లక్షల విలువ చేసే పంట నష్ట పోగా ఇంటికి వెళ్లి పరిశీలించి ,విషపూరిత మైన మందులు చల్లిన వారి పై పోలీస్ లు కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలియ చేసిన పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ పార్థసారథి మరియు తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ నాయకులు మాధవ నాయుడు, సుబ్బు రత్నమ్మ నరసింహులు నరహరి , చిన్నపయ, జివిపి నాయుడు, మురళి, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వీరాంజీ నేయులు, అక్బర్,త్రివేంద్ర నాయుడు, సిద్దన్న, లోచెర్ల చిన్న వెంకట రాముడు, లింగప్ప, క్రిస్టప్ప సుబ్బారాయుడు, నాగరాజు , మబ్బాషా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img