Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మొదలైన 15 నిమిషాలకే కౌన్సిల్ సమావేశం ముగింపు….

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ భవాని అధ్యక్షతన లో జరిగింది. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రారంభించిన అనంతరం కౌన్సిల్ సమావేశం మొదలైన 15 నిమిషాలకే ముగింపు పలికారు. టిడిపి కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉందని ఎస్ ఎస్ ట్యాంక్ లో ఒక్క మోటార్ ద్వారా సమస్య ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అదనంగా మోటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ, టీడీపీ, సిపిఐ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img