Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

యువగళం పాదయాత్రలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు

విశాలాంధ్ర -పెనుకొండ : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజ‌క‌వ‌ర్గంలో 69 వరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్రలో పాల్గొని కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గశీ లోకి పాదయాత్ర ప్రవేశించగా తాడిపత్రి నియోజకవర్గ సరిహద్దుల్లో వీడ్కోలు పలికిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జి బికె. పార్థసారథి ఆయనతోపాటుగా అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు దీపక్ రెడ్డి జెసి దివాకర్ రెడ్డి జెసి అస్మిత్ రెడ్డి గాండ్ల విజయలక్ష్మి సవిత పరిటాల శ్రీరామ్ పరిటాల సునీతమ్మ ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img