Friday, April 26, 2024
Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ మండల పరిధిలోని కియా ఇండస్ట్రియల్ ఏరియాలో జాతీయ రహదారి 44 మీద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలు బ్లాక్ స్పాట్ గా గుర్తించి అక్కడ ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన రోడ్డు ఇంజినీరింగ్ కరెక్షన్స్ అంటే హెచ్చరిక బోర్డులు రోడ్డుకి ఇరువైపుల, రంబుల్ ట్రిప్స్, రేడియం స్టడ్స్, లైటింగ్, సోలార్ బ్లింకర్స్, స్టాపర్స్ బోర్డ్స్, రోడ్డుకు ఇరువైపుల రేడియం స్టికర్స్, జీబ్రా క్రాసింగ్ పెయింట్స్ మొదలగునవి ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పెనుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకట రమణ సిబ్బంది పాల్గొని ప్రపోజల్స్ పంపించడం జరిగిందనీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img