Friday, April 19, 2024
Friday, April 19, 2024

విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విశాలాంధ్ర- పెనుకొండ : మండల పరిధిలోని మోటువారి పల్లి గ్రామము నందు గురువారం శ్రీ ఆంజనేయ స్వామి దివ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామస్థుల తో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్న పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ మరియు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img