Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విద్యార్థికి పుస్తకం పఠనం అవసరం

విశాలాంధ్ర`కళ్యాణదుర్గం : విద్యార్థి పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని గ్రంథాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు మంగళవారం స్థానిక గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు పుస్తక ప్రదర్శనను సద్వినియోగం చేసుకుని వారికి కావలసిన పుస్తకాలను అభ్యసించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల రావు ఉపాధ్యాయులు కేశవ మంజుల ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img