Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

వేసవి విడిదికి సిమ్లా వెళ్లిన మహిళ నేత

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గానికి చెందిన మహిళ నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత తన భర్త వెంకటేశ్వరరావు కుమారుడు జగదీష్ సాయి లతో కలిసి వేసవి విడదీకోసం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా వెళ్లారు వీరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దేశంలోని సుందరమైన ప్రదేశాలను చల్లని ప్రదేశాలను సందర్శిస్తూ అలాగే ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలను సందర్శించనున్నామని వారం రోజులపాటు ప్రశాంత వాతావరణంలో రాజకీయాలకు వ్యాపారాలకు ఇంటి బాధ్యతలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఉద్దేశంతో వెళ్ళామని టూర్ ప్రోగ్రాం చాలా చక్కగా ఉందని వాతావరణం అనుకూలంగా ఉన్నాదని హిమాచల్ ప్రదేశ్ లో మంచు ప్రదేశాలను సందర్శిస్తూ యాపిల్ పంట పండు విధానాన్ని అక్కడి వాతావరణ పరిస్థితులను రైతులతో అడిగి తెలుసుకుంన్నమని ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img