Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వైసీపీ అభ్యర్థి వెన్నపూసను గెలిపించండి

విశాలాంధ్ర-రాప్తాడు : రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని  వైసీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి తదితర నాయకులు కోరారు. ఈ సందర్భంగా గురువారం పాలచెర్ల, భోగినేపల్లి, గాండ్లపర్తి , జి.కొత్తపల్లి గ్రామాల్లో పట్టభద్రుల వద్దకు వెళ్లి ఈనెల 13వ తేదీ జరగనున్న పోలింగ్ లో వెన్నపూస రవీంద్రారెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img