Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైసీపీ కార్యకర్త మృతికి ఎమ్మెల్యే నివాళులు

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని దుద్దేబండ గ్రామం నందు శనివారం వైఎస్ఆర్సిపి కార్యకర్త బోయతిప్పన్న అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు కార్యకర్త చనిపోవడం బాధాకరమని కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే తో పాటుగా మండల అధ్యక్షులు గీత రామ్మోహన్ రెడ్డి సర్పంచ్ గౌతమి శ్రీకాంత్ రెడ్డి సచివాలయ కన్వీనర్ చిట్ర మల్లికార్జున రామకృష్ణ ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img